Monday 22 April 2013

అరటి పండు వైశిష్ట్యము

అన్ని పండ్లలో కూడా అరటి పండు చాల సాత్వికమైనది..కొందరు సాధకులు, వారు చేసే సాధన వలన సూక్ష్మముగా చాల విషయాలు తెలుసుకొంటారు..వారిలో ఆరవ ఇంద్రియము జాగృతము అయ్యి ఉంటుంది..అయితే వారు అరటి పండుని గమనించినప్పుడు చిత్రములో చూపిన విధముగా కొన్ని మన కంటికి కనపడని తరంగాలు కనిపించాయి..చిత్రమును గమనిస్తూ పై నుంచి క్రిందకు చదివితే...
1. సూక్ష్మముగా సుగంధము వెలువడుట
2. దైవీ శక్తి (ఎరుపు రంగు)
3. సాత్వికత (పసుపు రంగు కణాలు)
4. చైతన్యము


No comments:

Post a Comment