అతి సాత్త్వికమైన శాఖాహార పదార్ధములలోఆవు నెయ్యి ఒకటి. ఆవు నెయ్యిలో విష్ణు తత్త్వము అధికముగా ఉంటుంది. గేదె నెయ్యి మనిషిలో స్థూలకాయమును పెంచినట్లుగా ఆవు నెయ్యి పెంచదు. ఆవు నెయ్యిలో దైవీ తత్త్వము, శక్తి మరియు చైతన్యము అధికముగా ఉంటుంది. అందువలన దాని మీద చెడు శక్తులు దాడి చెయ్యలేవు.
క్రింద ఇచ్చిన బొమ్మ, నెయ్యిని సూక్ష్మ పరీక్ష చెయ్యగా గీసినది..
నెయ్యి సూక్ష్మ చిత్రం
1. దైవీ తత్త్వము ఆకర్షితమగుట
2. చైతన్యము ఆకర్శితమగుట
1a. దైవీ తత్త్వ వలయము నిర్మితము అయ్యి కార్యగతము అగుట
2a. దైవీ చైతన్య వలయము నిర్మితము అయ్యి కార్యగతము అగుట
2b. నెయ్యిలో చిన్న చైతన్య కణములు నిర్మితమగుట
2c. నెయ్యి చుట్టూ చైతన్య కవచ వలయము నిర్మాణము అగుట
3. శ్రీ. ధన్వంతరి దైవీ శక్తి కార్యగతము అగుట
3a. దైవీ శక్తి కణములు నిర్మితము అయ్యి నేయ్యిలోవ్యాపించుట
No comments:
Post a Comment