ప్రస్తుతము చాల
మంది ఇంటిలో తల్లి గని, సోదరి గాని చేసిన ఆహారమును భుజించకుండా బర్గర్,
పిజ్జా, చైనీస్ ఫుడ్ మొదలగు ఫాస్ట్ ఫుడ్లకు అలవాటుపడ్డారు. ఈ ఆహారము
తినడానికి రుచిగా అయితే ఉంటుంది. ఇవి
తయారు చేయ్డానికి కూడా చాల సులభముగా ఉండుట వలన కొంత మంది వీటిని ఎక్కువుగా
ఇష్టపడుతున్నారు. కాని దీనిలో అధిక కొవ్వు శాతము, సోడియం, చక్కర, లవణము
అధికముగా ఉంటుంది. అందువలన చాల మందికి స్థూలకాయ సమస్య పెరిగింది. ఇది అంత
తొందరగా కూడా జీర్ణము కాకపోవుట వలన జీర్ణ సమస్యలు వస్తాయి. ఇంకా ఇది
పూర్తిగా రజ-తమ మైనది కావుట వలన భౌతిక సమశ్యలతో పాటుగా ఆధ్యాత్మిక సమస్యలు
కూడా పెరుగుతాయి. కావున హిందూ ధర్మ పద్దతిలో గల ఆహరమునే భుజించి ఆరోగ్యముగా
ఉండండి.
No comments:
Post a Comment