ఎప్పుడైతే మనము గంధమును దేవుని నుదిటి యందు పెడతామో, ఆ గంధములో గల సువాసన,
రంగు, దేని నుండి ఆ గంధము తయారు అయ్యిందో, దాని వలన అ దేవుని సూర్య నాడి
జాగృతమవుతుంది. అదే సమయములో ఆ దేవుని తత్త్వము ఆ విగ్రహములో ఆకర్శించబడుతుంది.
దీని పర్యవసానముగా ఆ విగ్రహము దైవీ చైతన్యముతో నిండిపోతుంది. అన్నింటిలోకల్ల అష్ట
గంధము, చందనము సత్త్వ ప్రధానమైనవి.
No comments:
Post a Comment